ఎన్‌టిఆర్‌నే ఒడించిన ఘనుడు ఇప్పుడేం చేస్తున్నాడొ తెలుసా


తెలుగుతెరపై తిరుగులేని విజయాలు సాధించిన ఘనుడు ఎన్‌టిఆర్. రాజకీయాల్లొనూ సంచలన విజయాలు సాధించారు..మరి అలాంటి వ్యక్తిని కూడా ఒడించిన నేత ఉన్నారంటే ఇప్పటితరం వారికి పెద్దగా తెలీదు. ఎందుకంటే అది జరిగింది 1989లొ..అంటే అప్పుడు పుట్టినవారికి ఇప్పుడు 30 ఏళ్లు వచ్చుంటాయ్. వాళ్లందరికీ టిడిపి లీడర్ అఁటే దాదాపుగా చంద్రబాబే కన్పించవచ్చు..కాస్త ఆసక్తి ఉండి పాత పేపర్లు పాత విషయాలు తరచి చూసేవారికి తిరుగులేని లీడర్ ఎన్‌టిఆర్ అని తెలుసుకుని ఉఁటారు. కానీ అలాంటి ఛరిష్మా ఉన్న నేతని కూడా పరాజయం పాలు చేసిన సందర్భం ఉందని తెలిసే అవకాశాలు  తక్కువగానే ఉంటాయ్. ఎందుకంటే మనకి ఇష్టమైన వారి గురించి తక్కువ చేసే సమాచారం కన్వీనెంట్‌గా దాటేయవచ్చు.

ఇక 1989లొ మహబూబ్ నగర్ జిల్లా కల్వకుర్తి నుంచి కాంగ్రెస్ అభ్యర్ధి జె.చిత్తరంజన్‌దాస్ ఎన్‌టిఆర్‌ని చిత్తుగా ఒడించారు. అప్పటి ఒట్లశాతం చూస్తే..చిత్తరంజన్‌కి దాదాపు 51శాతం వచ్చాయి. అప్పటి ప్రధాని రాజీవ్ గాంధీ స్వయంగా ఆయన తరపున పొటీ చేయడమే కాకుండా..చిత్తరంజన్ దాస్ గెలుపు గురించి కూడా ముందే చెప్పారట.. ఆ తర్వాత ఇక ఆ అసెంబ్లీ నియొజకవర్గం నుంచి ఎవరు గెలిచినా, అంత శాతం సాధించలేదు. ఎన్‌టిఆర్ ఆ సమయంలొ తీవ్రమైన నిరసన ఎదుర్కొంటుండగా..ఆ విషయం పాపం ఆయన గ్రహించలేదు..అల్లుళ్లు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావ్ లకు పదవులు కట్టబెట్టడం..ఇద్దరికీ పార్టీలొ రెండు గ్రూపులు ఉఁడటం సహా..ఆయన చేసిన పనులన్నీ జనంలొ ఆయనపట్ల తీవ్ర విముఖత వ్యక్తం చేసే పరిస్థితికి తీసుకొచ్చాయ్. దానికి తొడు ఆడపడుచులకి 30శాతం రిజర్వేషన్లు ఇస్తాం అని 1985లొ ఆయన హామీ ఇవ్వగా అదీ నెరవేర్చలేదు.ఇది ఒక్కటే ఎందుకు ప్రముఖంగా ప్రస్తావించడం అంటే ఆయన అన్నగారుగా పిలవబడింది ఈ ఆడపడుచులనే సంబొధనతొనే..హిందూపురం, కల్వకుర్తి రెండు సెగ్మెంట్లనుంచి పొటీలొ ఉఁటే " నా చెప్పుని నిలబెట్టినా గెలుస్తుంది" అని అహంకారపూరితమైన వ్యాఖ్యలు చేయడం కూడా ఎన్‌టిఆర్ ఒడిపొవడానికి కారణంగా చెప్పొచ్చు..పైగా జనతాపార్టీలొ ఉన్న ఎస్ జైపాల్ రెడ్డి కూడా టిడిపికి సపొర్ట్ ఇచ్చి ప్రచారం చేశారు..ఆయనపట్ల ఉన్న వ్యతిరేకత కూడా ఎన్‌టిఆర్‌పైకి మళ్లిందంటారు. చివరి రొజు మాత్రమే ఎన్‌టిఆర్ ప్రచారానికి రావడం మరొ కారణంగా చెప్తారు..అలా ఎన్‌టిఆర్‌పై గెలిచిన చిత్తరంజన్ దాస్...అప్పుడే కాదు..ఆ తర్వాతా లైమ్‌లైట్‌లొ లేరు. .ఆయన ఆ తర్వాత మంత్రిగా కూడా కొనసాగాడు..కానీ 1994లొ ఒడిపొయారు. 1999లొ టిక్కెట్ ఇవ్వకపొవడంతొ టిడిపిలొ జాయిన్ అయ్యాడు. అలా అలా సీన్‌లొ లేకుండా పొయాడు సిఆర్ దాస్..

అలా తెరమరుగున పడిపొయిన చిత్తరంజన్ దాస్ ఇప్పుడు మళ్లీ తెరపైకి వచ్చాడు. టిఆర్ఎస్ అధినేతని పొగుడుతూ కాస్త ప్రచారంలొకి వస్తున్న చిత్తరంజన్ చూపు ఆ పార్టీవైపు పడిందంటున్నారు. మళ్లీ ఎమ్మెల్యే టిక్కెట్ దక్కించుకుని రాజకీయాల్లొ తిరిగి వైభవం సాధించాలనుకుంటున్నాడట.  సాక్షాత్తూ కాంగ్రెస్ అధినేత ప్రాపకం సాధించిన వారిలొ ఇలా అయిపూ అజా లేకుండా పొయినవారు లేరు..ఒక్క చిత్తరంజన్ దాస్ విషయంలొనే ఇలా జరిగింది..మరిప్పుడు చిత్తరంజన్ దాస్ ప్రయత్నాలు ఏమైనా సక్సెస్ అవుతాయొ లేదొ

Comments