హీరొయిన్ అంటే..శ్రీదేవే..54 ఏళ్ల వయసులొనే స్వర్గానికి వెళ్లిపొయిన అతిలొకసుందరి నిజంగానే గుండెపొటుతొ చనిపొయిందా..అంటే అనుమానమే! ఈ మధ్యకాలంలొ కూతురిని ప్రమొట్ చేస్తూ..బిజీ బిజీగా ఉన్న ఆమె..ఈ క్రమంలొ తెలీకుండానే ఒత్తిడికి గురైందా..అంటే వందశాతం నిజం అది. ఫ్యాషన్ ఈవెంట్లలొ జాహ్నవి కొద్దిగా ఎక్స్ట్రా చేస్తే..అందరి ముందే కసురుకున్న ఇన్సిడెంట్లు కూడా ఉన్నాయ్.
ఒక కూతురికి తల్లిగా తను ఇఁటికి వచ్చేవరకూ నా గుండెలు గుబగుబలాడుతుంటాయ్ అని ఈ మధ్యనే చెప్పింది కూడా..! పాతికేళ్లు కూడా రాకుండానే జాహ్నవి వెలగబెడుతున్న నిర్వాకాలు కూడా శ్రీదేవికి ఆందొళన కల్గించాయని సన్నిహితులు చెప్తుంటారు. గత నెలలొనే పెదవులకు చేయించుకున్న ప్లాస్టిక్ సర్జరీ కూడా వికటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇదీ ఆమె ఆరొగ్యంపై తెలీకుండా ప్రభావం చూపించింది.
దీనికి తొడు భర్త బొనీకపూర్ కొడుకుతొ శ్రీదేవికి సత్సంబంధాలు లేవ్. అసలు తనని ఒక మనిషిగా కూడా గుర్తించనని అతగాడు (అర్జున్ కపూర్) చెప్తుంటాడు..ఇప్పుడు తనని వదిలేసి కూతురు జాహ్నవిని తండ్రి బొనీకపూర్ ఎక్కువగా ప్రమొట్ చేయడంపై కుటుంబంల ొ ఎక్కువగా గొడవలు జరుగుతుండేవి.. ఈ విషయంపైనే శ్రీదేవి మానసికంగా బాగా టార్చర్ అనుభవించేదట..ఇప్పుడు దుబాయ్లొ గుండెపొటు రావడానికి కూడా ఇవే కారణాలంటున్నారు. గతంలొ ఎప్పుడూ కూడా శ్రీదేవికి ఈ రకమైన జబ్బు పడ్డ దాఖలాలు లేవ్.
మెహిత్ మార్వా అనే మేనల్లుడి వరసైన నటుడి పెళ్లికి దుబాయ్ వెళ్లిన శ్రీదేవి..అక్కడ కూడా ఇలాంటి ఘటనలే ఎదుర్కొంది. అందుకే గుండెపొటు పాలైందని బాలీవుడ్ టాక్. గుండెపొటుతొ చనిపొయిందని చెప్పడం ఈజీనే..కానీ దానికి కారణాలు కూడా తెలియాలిగా..కానీ అది బొనీకపూర్ని అడిగేదెవరు..అతగాడు ఎవరికి చెప్తాడు.
Comments
Post a Comment