వైఎస్ జగన్ ఇవాళ పత్రికాప్రతినిధులతొ మాట్లాడిన తీరు చూస్తే..మనం వినే జగన్ వేరు..చూస్తే జగన్ వేరు అన్పించకమానదు. ఎందుకంటే తనపై గిట్టని రాతలు రాసే ఆంధ్రజ్యొతి్ ప్రతినిధులు తన ప్రెస్ మీట్ కి వస్తే..మేం మీటివి, పేపర్ని రావొద్దని చెప్పాం..ఎందుకంటే మీపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున కొర్టులొ కేసులు నడుస్తున్నాయని గుర్తు చేసి..ఇకపై ఇలా రావద్దు..కరెక్ట్ కాదు అని సున్నితంగా చెప్పిన తీరు ఆకట్టుకొకమానదు..ఆ సందర్భంలొనే మిగిలిన ప్రతినిధులను పేరు పేరునా పలకరిస్తూ ప్రసంగిచిన తీరు ఆయనలొని గ్రేస్ తెలియజేస్తుంది..ఆ వీడియొ మీరూ చూడండి
Comments
Post a Comment