లాక్డౌన్ సమయంలో వైసీపీ నేతలు ఎలా ఇతర ప్రదేశాలకు వెళ్తున్నారంటూ అచ్చెనాయుడు మాట్లాడటం ఈ టైమ్ లో చాలా విడ్డూరంగా ఉఁది..ఇప్పటికే ఏదేదో మాట్లాడి చావు సమయాల్లో రాజకీయాలు చేస్తున్నారంటూ విమర్శలు తెచ్చుకుంటున్న టిడిపి నేతలు..దీంతో మరింత ఇరకాటంలో పడ్డట్టే..మరి లాక్డౌన్ చేసాక..చంద్రబాబు అండ్ కో హైదరాబాద్కి ఎలా వెళ్లగలిగారు..ఏమైనా అర్ధం ఉందా..మాట్లాడటానికి...
పైగా ఆదిమూలపు సురేష్ హైదరాబాద్ ఎలా వెళ్లాడంటారు..ఆదిమూలపు సురేష్ వైసీపీ లీడర్ మాత్రమే కాదు..అచ్చెన్నగారూ..ఆయనో మంత్రి కూడా...లాక్డౌన్ అంటే..ఎవడూ ఎక్కడకీ కదలని విఠలాచార్య మంత్రం కాదు..దానికీ మినహాయింపులు ఉంటాయ్..అంతెందుకు మీ వీదిలో ఎవడూ బైటికి రాకుండా నువ్ కట్టడి చేయగలవా లేదు కదా..అలానే మినిస్టర్కి ఇంకో సిటీకి వెళ్లలేని నిస్సహాయత ఎలా ఉంటుంది..నువ్వేదో ప్రశ్నించాననుకుంటూ...జనాన్ని రెచ్చగొడుతున్నాయ్...అదిగో వాళ్లు మాత్రం బైట తిరుగుతున్నాురు..మీరు మాత్రం ఎందుకుండాలి ఇంట్లోనే అన్నట్లుగా బిహేవ్ చేయవచ్చా...
కావాలంటే వైఎస్సార్సీపీ లీడర్లు గుంపులు గుంపులుగా జనాలను పోగేస్తే..దాన్ని తప్పుబట్టు..జుట్టు పట్టి పోలీసులకు అప్పగించు...అంతేకానీ...ఇదెట్టా ఇదెట్టా..అని భైరవద్వీపంలో బాబూ మోహన్లాగా అడగొద్దు...వెంటనే మీ బాసు హైదరాబాద్లో ఎందుకున్నాడు బావూ..అని ఎదురు ప్రశ్న తగులుతుంది
Comments
Post a Comment