ఉత్తరప్రదేశ్ కేబినెట్ లో టెక్నికల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ గా పని చేసిన కమలారాణి గారు..కాన్పూర్ లోని ఘటంపూర్ నుంచి ఎన్నికయ్యారు..62ఏళ్ల కమలారాణి గారు..జులై 18న ఆమెకి కరోనా సోకినట్లు నిర్ధారణ కాగా..పిజీఐ ఆస్పత్రిలో చేర్చారు..
అప్పట్నుంచి ఆమె రికవర్ అవుతారనే అంచనాలు ఉన్నా..అది జరగలేదు..కమలారాణి మృతికి సిఎం యోగీ ఆదిత్యనాథ్ సంతాపం ప్రకటించారు..
ఇది నిజంగా ఓ విషాదమే..ఓ వైపు పెద్ద పెద్ద వయసున్నవాళ్లు కూడా రికవర్ అవుతుంటే..ఇలా కొంతమంది ట్రీట్ మెంట్ అంది కూడా చనిపోవడం బాధాకరం..అందుకే జాగ్రత్త ఉండాలి..
Comments
Post a Comment