కేజ్రీవాల్..కేసీఆర్..ఉద్దవ్ ఠాక్రే...ఇలా..అందరితో పోల్చితే..వైఎస్ జగన్ ఎందుకు సైలెంట్ అయ్యాడు..ఇదే ఉండవల్లి వేసిన డైలాగ్..మరి జగన్ ఇప్పుడు నిజంగా నిద్ర లేస్తాడా..లేక నిద్ర నటించడం వెనుక వ్యూహం ఉందా..
వాస్తవానికి జగన్ ఆల్రెడీ చిన్న ఝలక్ ఇచ్చాడు..పోలవరం నువ్వే కట్టు..మాకు ఇచ్చే డబ్బులు తక్కువ కాదు..ఇచ్చిన డబ్బులతో అవదు..కాబట్టి ఎటూ జాతీయ ప్రాజెక్టు కదా..నువ్వే కట్టాలి కదా..బాసూ..అందుకే నువ్వే ఆ డబ్బులతో కట్టు
అని ఆల్రెడీ చెప్పేశాడు..ఐతే ప్రతిపక్షంలో ఉండగా..వైఎస్ జగన్ చూపించిన ఫైర్ ఇది కాదంటారు..మరి సిఎం పోస్ట్ వేరు..అప్పోజిషన్ వేరు కదా..చూద్దాం...రాబోయే రోజుల్లో బిజెపి అంది ఇచ్చిన పోలవరాన్ని ఎలా వాడతాడో..ో
Comments
Post a Comment