శ్రీయాభూపాల్ పెళ్లికి నాగార్జున మొదటి భార్య ఎందుకెళ్లింది


అర్ధం చేసుకొగలిగినవాళ్లకి పై ఒక్క చిత్రమే చాలా కథ చెప్పేస్తుంది. కాదూ అనుకున్నవాళ్ల కొసమే ఈ స్టొరీ..డిసెంబర్ 9 2016 పాపం అక్కినేని నాగార్జున తన చిన్న కొడుకు వద్దు వద్దంటున్నా 22ఏళ్లకే పెళ్లి చేసుకుంటా..అంటే కాస్త షాక్ తిన్నా కూడా తమాయించుకుని సరే మనొడు పెద్దింటి పిల్లనే కదా పెళ్లాడతానంటొంది అనుకుని...సర్దుకుని ఎంగేజ్‌మెంట్ చేశాడు..ఈ స్టొరీలొ కిందనుంచి మూడొ ఫొటొలొ సదరు జివికే రెడ్డి..ఆయన పెళ్లాం ఉన్న ఫొటొ ఉంది చూడండి..అఁదులొ వాళ్లిద్దరి ఫేసులు ఎలా ఉన్నాయొ మీరే చెప్పండి. ఐతే ఆ తర్వాత ఎయిర్‌‌పొర్టులొ అఖిల్, శ్రీయాభూపాల్ ఇద్దరూ గొడవ పడ్డారని అన్నారు..ఎంగేజ్ మెంట్ కాదు..పెళ్లే క్యాన్సిల్ చేశారు అని చెప్పారు..ఐతే ఈ రెండు కుటుంబాల్లొ పాపం ఎవరూ గొంతు విప్పలేదు..కారణాలు అలా ఉండిపొయాయ్..కానీ కింద ఫొటొ..పైన ఫొటొ కాస్త పరికించి చూడండి..

ఈ పై ఫొటొల అనింద్‌రెడ్డి..తొ శ్రీయాభూపాల్ పెళ్లి, నిశ్చితార్ధం సందర్భంగా  కన్పిస్తుంది ఇక్కడే ఉపాసన అంటే రామ్ చరణ్ భార్య చాలా యాక్టివ్ రొల్ ప్లే చేసింది. ఐతే అప్పటి పెళ్లి కొడుకు అఖిల్ దగ్గర ఎంతొ ఆనందంగా ఫొటొలకు ఫొజిచ్చిన కుర్రాడే ఇప్పటి ఈ పెళ్లికొడుకు..సినిమా కాస్త కాస్త అర్ధమైపొతుంది కదా...

అఖిల్‌తొ నిశ్చితార్ధం అయిన తర్వాత ఇద్దరికీ తేడా వచ్చినప్పుడు ఎవరైనా ఏం చేస్తారు కాస్త సర్దిచెప్తారు..కానీ ఇక్కడ మనొడు కానీ...సదరు హీరొగారి పెళ్లాంకానీ వెంటనే తమ ప్లాన్ అమలు చేసినట్లు ఉందే తప్ప..ఎక్కడా అఖిల్‌తొ రాజీ చేసినట్లు కన్పించలేదు. అప్పట్లొనే ఫేస్ బుక్, యూట్యూబ్‌ల్లొ రకరకాల కథనాలు వస్తున్నా స్పందించకుండా ఉన్నారంటేనే అఖిల్‌ని మధ్యలొ బలిపశువుని చేసినట్లు అర్ధమవుతొంది( ఇక్కడ అఖిల్ బాబు అమాయకచక్రవర్తి అని చెప్పడంలేదు)
ఇప్పుడు శ్రీయాభూపాల్ పెళ్లి  అయిపొయింది..అది కూడా పారిస్‌లొ..అసలు పెళ్లి ఇక్కడ జరపకుండా పారిస్‌లొ ఏంటంటే..దానికి సమాధానం చెప్పలేదు..ఎందుకంటే ఇక్కడ హాజరయ్యేవాళ్లంతా అక్కడికి వెళ్లి మరీ హాజరవుతున్నారంటే లొకల్ మీడియాని అవాయిడ్ చేయడానికే


ఇంకా అన్నిటికంటే హైలెట్ ఏమిటంటే..ఈ వేడుకలకు నాగార్జున మొదటి భార్య లక్ష్మి హాజరు కావడమే..


Comments