జగన్ పిచ్చోడైతే..అతని చేతిలో బండరాయి పడేది నీపైనే వెంకన్నా

ఎమ్మెల్సీ రద్దు చేయడం ఓ పిచ్చి చర్య..జగన్ పాలన పిచ్చోడి చేతిలో రాయిలా ఉంది..అసలు అసెంబ్లీని రద్దు  చేసినా చేస్తాడంటూ పాపం ఎమ్మెల్సీ హోదా పోతుందనే బాధలో బుద్దా వెంకన్న కామెంట్లివి...

ఓ వెంకన్నా..నిజంగానే జగన్ పిచ్చోడైతే..ఆ రాయి ముందు పడేది నీపైనే..అంత పిచ్చిగా అసెంబ్లీ రద్దు చేసిన చరిత్ర చంద్రబాబుకే ఉంది తప్ప వేరొకరికి లేదు..బహుశా అప్పటికి బుద్దా వెంకన్నగారు ఇంకా రాజకీయాల్లోకి రాలేదనుకుంటా

ఎమ్మెల్సీ అసలు రద్దు కాదు..అంతా బెదిరింపులే అంటున్న వెంకన్న..ఆ ధైర్యం మరి మిగిలిన లీడర్లలో కూడా కలిగించాలి..ఆయన చెప్పినట్లు నిజంగానే మండలి రద్దు కాకపోయినా..అది వైఎస్రార్సీపీకి కలిసి వచ్చేదే ఎటూ మరో ఏడాదిలో ఓ వేళ మండలి ఉంటే..ఫుల్ గా వైఎస్సార్సీపీ లీడర్లే ఉంటారు.ఐనా కూడా రద్దుకి సిద్ధపడ్డాడంటే జగన్ మండలిపై కేవలం అక్కసుతోనే కాదు..దూరదృష్టితోనే రద్దు చేస్తు్న్నాడనుకోవాలి కదా..అలా కాకుండా మా లోకేశ్ పై అక్కసుతో..బిల్లు అడ్డుకున్నారని దుగ్ధతో రద్దు చేశాడంటూ కామెంట్లు చేయవద్దు..ఎందుకంటే..అదేదో సామెత చెప్పినట్లు..ఇప్పుడు మీరు చేసిన కామెంట్లు..వళ్లు మంట మండిస్తే..ఖచ్చితంగా అది రద్దయ్యే వరకూ ఊర్కోడేమో..
పైగా....మన రాజకీయదందాలకు శాశ్వతంగా సమాధి పడుతుందేమో చూస్కోండి మీ గురించి ...టైమ్స్ ఆప్ ఇండియా గతంలో రాసిన ఓ స్టోరీ చూడండి..
బుద్దా వెంకన్న భాగోతం

Comments