ఫ్లాష్..ఫ్లాష్..వైజాగ్ లో రాజధాని పెట్టడం లేదట..ఆంధ్రా నోస్ట్రడామస్..చిలకజోశ్యం

జనం కొట్టిన దెబ్బలకు మైండ్ బ్లాకు...మైండ్ బ్లాకు..అంటూ పాడుకుంటున్న టిడిపి తమ్ముళ్లకి రాజధాని తరలింపు ఇష్యూ బాగా పనికి వస్తోంది..ఐతే మళ్లీ బ్లేజ్ వాడ ఎండలకు సేమ్ సిచ్యుయేషన్ మైండ్ బ్లాక్...అందుకే వైజాగ్‌లో ఏపీ రాజధానికి నేవీ ఒప్పుకోడంలేదట..అందుకే జగన్ మొహం మాడ్చుకున్నాడంటూ పిచ్చపిచ్చరాతలకు దిగారు..దాన్నే కాస్తా వైరల్ చేస్తే..ఓ రెండొందలు డబ్బులొస్తాయ్..టిపినీ ఖర్చులకు పనికి వస్తాయనుకుంటూ యూట్యూబర్లు గోల చేయడంతో ఈసారి మరో షాక్ తగిలింది పాపం ఆ బ్యాచ్ కి...

మాకేం సంబంధం ఏపీ కేపిటల్‌తో మమ్మల్నెవడూ అడగలేదు..మాకే అభ్యంతరమని చెప్పలేదంటూ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది..పాపం దీంతో ఏదో ఊడబొడుద్దామనుకున్న ఓ సింగిల్ బోండాం..బాక్సు బద్దలైపోయింది..అసలే ఈనాడుకి కేసీఆర్ పరువు నష్టం దావా వేస్తానంటూ ఓ షాకిచ్చాడు..

ఇప్పుడు జగన్ కి కానీ అదే ఆలోచన వచ్చిందా..ఐపోతారాంరా సామీ..ఇన్నాళ్లూ మార్కెట్లపై పడి దోచుకున్న సొమ్ము కోర్టుకి కట్టాల్సి వస్తుందనుకుంటూ బిత్తరపోతున్నారు..ఇంక ఆ టాపిక్ వదిేలేయడం బెటర్ అని తమ ప్లేట్ బోండాలకు...పులిహోర ఉప్మాగాళ్లకి పురమాయిస్తున్నారట..అదీ సంగతి

Comments