బాహ్ బూ...బోండా ఉమా...ఏబీపై తీసుకుంది డిపార్ట్ మెంటల్ యాక్షనేనయ్యా సామీ...కళ్లు తెరు

ప్రభుత్వ ఉద్యోగులపై కక్ష ఏంటి..ఏదైనా ఉంటే శాఖాపరమైన చర్య తీసుకోవాలి కానీ...అంటూ పాపం బోండాం ఉమగారు తెగ ఫైరయ్యారు కానీ...వాస్తవానికి ఇక్కడ ఏపీ ప్రభుత్వం తీసుకుంది అదే నాయనా...డిపార్ట్ మెంటల్ ఎంక్వైరీ పూర్తయ్యాకే ఈ సస్పెన్షన్ వచ్చిందయ్యా సామీ అంటే వినడే

అక్కడ ఇంకో వర్లుబోతు ఉన్నాడు..ఆయనదీ ఇదే పోత...ఏయ్..ఏమనుకుంటున్నారు..మర్యాదగా ఆయన్ని డ్యూటీలోకి తీసుకోండి..లేకపోతేనా...ఆయ్..అంటూ  ఏదో ఉరిమినట్లు వార్నింగులు..ఇంకా పోలీస్ సంఘాలు కూడా స్పందించాలట..ఏమని స్పందించాలి..ఎందుకు స్పందించాలి..కంటికి ఎదురుగా కొడుక్కి పరికరాల కొనుగోళ్లు ఇప్పించినట్లు కన్పిస్తుంటే..ఇంకా ఏమని స్పందించాలి..

మనతో పాటు చాలామంది 2019 మే నెలకి ముందు నుంచే వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు..లీడర్లు..జగన్ సహా అందరి ఫోన్లూ ట్యాప్ అవుతున్నాయని చాలాసార్లు ముచ్చటించుకున్నాం..అందుకే జగన్ అప్పుడు అమరావతిలో ఒక్క రోజు కూడా ఉండకుండానే...జంపై హైదరాబాద్ వచ్చేస్తున్నాడని రాసుకున్నాం..అప్పట్లో పాపం అది జగన్ కి భజన అనుకున్నారు..ఇదిగో ఇప్పుడు తెలిసింది కదా..హ్యాకింగ్ వెనుక సూత్రధారులెవరో...

Comments