కరోనా కేసుల కోసం చంద్రబాబు గారు వెయిట్ చేస్తున్నారా..జగన్ పై అటాక్


ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ముందు ఇప్పుడు పెద్ద సవాలు ఉంది..ఆల్రెడీ కేసీఆర్ అది ఫేస్ చేస్తున్నారు..ప్రపంచం మొత్తం ఫేస్ చేస్తోంది కూడా..అదే కోవిడ్ 19 ఉరఫ్..కరోనా వైరస్..దీని ధాటికి మనుషులు పిట్టల్లా రాలిపోతున్నారు..తెలంగాణలో ఎంట్రీ ఇచ్చిన ఈ వైరస్ తోక ముడవాలనే కోరుకుంటున్నారు..ఎందుకంటే ఇండియాలో  ఇంతకుముందు కేసులు నమోదు అయినా...చికిత్స తర్వాత హాయిగా వెళ్లిపోయారు..

ఇదే సమయంలో ఏపీలోనూ కరోనా కలకలం రేగడం ఖాయంగా కన్పిస్తోంది.ఎందుకంటే జలుబు దగ్గు ఉన్న ఎవరికైనా ఛానళ్ల ప్రచారంతో అవగాహన పెరుగుతుంది కాబట్టి..ఆస్పత్రుల దగ్గరకు వెళ్లడం ఖాయం..మరి కరోనా కేసులు ఒకట ి రెండు రిజిస్టర్ అయినా కూడా జగన్ ప్రభుత్వంపై విమర్శలు రావడం కూడా ఖాయమే..ఎందుకంటే చంద్రబాబుగారు ఎల్లప్పుడూ ప్రతి విషయానిికీ తన హయానికీ..ఇతరుల హయానికి పోల్చడం  అలవాటు కదా

అందుకే ఇప్పుడు ఆ వైరస్ రావాలి..ఆ తర్వాత ఏదోటి జరగాలి..దాన్ని ఆసరగా తీసుకుని బాబుగారు చెలరేగిపోవాలి..ఇదే జరగబోతోంది..ఐతే ఇలా జరగాలని మాత్రం ఇంకెవ్వరూ కోరుకోవద్దు..విమర్శలు చేసుకోవడానికి వేరే కారణాలను వెతుక్కుందాం...అంతేకానీ ప్రాణాలు పోయే విషయాలపై వద్దు

Comments