నెల రోజులు కూడా కాలేదు..కరోనా ఎలా మార్చేసిందో చూడండి లక్ష నుంచి పదిలక్షలకి పెరిగిన కేసులు

 భాగా చూడండి...2020 మార్చి 14 నాటి మాట...
2020 మార్చి 15 ఆదివారం పేపర్లలో వచ్చిన వార్త...చూసారుగా...సిసిఎంబి డైరక్టర్ రాకేశ్ మిశ్రా ఏమన్నాడో...అరే ఎండలు తగ్గించేస్తాయ్ రా  అట..

ఆ రోజుకి దేశంలో కేసుల సంఖ్య 88...
 ఇప్పుడు చూడండి...ఒక్క మరణాల సంఖ్యే 200...అవునా...రోజుకో చోట 88 నమోదు అవుతున్నాయి కదా...
ఐనా ఇంకా భయభ్రాంతులకు గురి కావద్దంటూ..భ్రాంతిలో ఉంచే ప్రయత్నం చే స్తున్నారు...రే బాబా ఈ వారాంతానికే...నెలాంతానికో...30వేల కేసులు దాటిపోయేలా పరిస్థితి ఉంటే...భయపడక ఏం చేయాలి బాబా....

Comments