కరోనాపై యనమల జోకులు..మన జ్ఞానమింతేనా..యదార్ధవాది లోకవిరోధి

(పాత ఫోటో)
ఒక అబద్దాన్ని పదేపదే చెప్తుంటే నిజమనుకుంటారు...దీన్ని నమ్మే చాలామంది చరిత్రలో ఢ్యాష్  అయ్యారు..
ఐనా బుద్ది లేకుండా బిహేవ్ చేసే నేతలను ఏపీలో ప్రతిఫక్షనేతలంటారేమో...ఎందుకంటే కరోనా మరణాలను కావాలనే దాస్తున్నారని పదే పదే ఏ లీడర్ ముందుకు వచ్చినా వాళ్ల నోట్లోంచి వచ్చే మాటలివే

ఓ వైపు కరోనా టెస్టుల్లో ప్రథమ స్థానం అని చెప్పుకుంటున్న ఏపీ సిఎం..మరి ఢిశ్చార్జ్‌లో మాత్రం అట్టడుగున ఉందంటూ విమర్శించడం వాళ్ల అజ్ఞానానికి...ఈ దశలో కూడా తామేం చెప్పినా జనం నమ్ముతారునుకునే పచ్చ భ్రమలకి నిదర్శనం..ఏపీలో కరోనా కేసులు 1332(గురువారానికి) డిశ్చార్జ్ అయింది...287 మంది..అంటే రికవరీ రేటు దాదాపు 23శాతం..మరి ఏ లెక్కన అట్టడుగు నుంచి రెండో నంబర్‌లో ఉందో ఈ ఆర్ధిక శాస్త్రవేత్తే చెప్పాలి..కరోనాకి సంబందించి..మహారాష్ట్ర, గుజరాత్, ఢిల్లీ, రాజస్థాన్, మధ్యప్రదేశ్ ‌లో ఎక్కువ కేసులు..ఎక్కువ మరణాలు చోటు చేసుకుంటున్నాయ్..ఏపీలో టెస్టులు ఎక్కువ చే స్తున్నారు కాబట్టే..వైరస్ కేసులు ఎక్కువ 
బయటపడుతున్నాయ్..ఏ టెస్టూ చేయకుండా ఇళ్లలోనే బైటికి రాకుండా ఉఁటే కూడా కేసులు బైటికి రాకుండానే తగ్గిపోయేవి ఉంటాయ్..కానీ వాళ్లలో ఎవరనా బయట తిరిగితే..మళ్లీ ఇంకో 400మందికి అంటిస్తారు కాబట్టే ఈ టెస్టుల ప్రక్రియ కీలకం..ప్రపంచ ఆరోగ్యసంస్థ నుంచి పాయికానా వర్కర్ వరకూ అందరికీ తెలిసిన నిజం ఇది..దీన్ని కాదని..అదిగో కేసులు ఎక్కువ అయ్యాయ్..అదిగో మేం చెప్పాం..అదిగో పులి..ఇదిగో నేను తోక పట్టుకున్నా..అంటూ గందరగోళం చేయడం వల్లన పైసా ప్రయోజనం..ఒక్క ఓటు కూడా ఎక్స్ ట్రాగా టిడిపికి పడదు..సరికదా..ఇలా నీచమైన తిట్లు తినాల్సి వస్తుంది...ఏమీ తెలీనప్పుడు మూసుకుని ఇంట్లో కూర్చోవాలి..అంతేకానీ ఊరికే బురద పట్టుకుని..రోడ్డుమీదకు వస్తే..తర్వాత శాశ్వతంగా పొలిటికల్ క్వారంటైన్‌కి తరలాల్సి వస్తుంది


కరోనా వస్తుంది పోతుంది అనేది..పచ్చి నిజం..పచ్చకామెర్ల వెధవలకు తెలియని నిజం..అంగీకరించని నిజం.. ఇన్ఫోసిస్ నారాయణ మూర్తీ ఇవాళ ఇదే చెప్పాడు..బిల్ గేట్స్ అదే చెప్తాడు...బుద్ది ఉన్న ఎవడైనా అదే చెప్తాడు..కానీ  ప్రపంచమంతా ఆ సత్యం  అంగీకరిస్తున్నా వెర్రి వెధవాయల్లాగా..బురద చేత్తో పట్టుకుని జల్లడానికి సిద్ధమైనవాళ్లకి చచ్చినా ఇది అర్ధం కాదు..పారాసిటమాల్ వేస్తారంటే హేళన చేసే మారాజాలు...వెర్రి మాలోకాలు..ఇప్పుడు వాళ్ల ఇంట్లో కనీసం పది షీట్ల పారాసిటమాల్ దాచిపెట్టారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది..ఆ టిడిపి లీడర్ పారాసిటమాల్ ఎందుకు వాడుతున్నాడు..అలానే ఇళ్ల చుట్టూ బ్లీచింగ్ పౌడర్ చల్లించుకుంటున్న కృష్ణా, వైజాగ్ జిల్లా టిడిపి నేతలు దాన్నెందుకు దాచి పెడుతున్నారు..? అంటే ఓ వైపు జగన్‌ని హేళన చేస్తూ..మరోవైపు వాటినే ఫాలో అవుతున్నవాళ్లని ఏమనాలి...? 

Comments

  1. పచ్చ పుచ్చు వంకాయలు ఉన్మాదం తో బట్టలు చింపుకుంటున్నాయి

    ReplyDelete

Post a Comment