ఎంత కష్టం..ఎంత నష్టం...ఓ పల్లెజీవీ మా ప్రాణాల కోసం నీ పై లాక్‌డౌన్


వీళ్లంతా 200కిలోమీటర్ల దూరం కాలినడకన సొంతూళ్లకి పయనమైన వలసకూలీలు..

మనోళ్లు మాత్రం కొంపల్లోంచి రాకండ్రా అంటే విననే వినరు..



కొంప లేదు.గోడు లేదు..ఎవడైనా పెడితే తింటూ సొంతూళ్లకి వెళ్తే..అక్కడా పని దొరకదు.



.కానీ ఉన్నఊరు కన్నతల్లనే సామెతలాగా పయనం అయ్యారు పాత ఫోటోలే..కానీ ఇవి చరిత్రలో నిలిచిపోయేవి..

Comments