లాక్‌డౌన్ లో విషాదం..కరోనా అనుమానంతో అంత్యక్రియలకు రాకపోవడంతో చిన్నారులకు ఎంత కష్టం


ఉత్తర్ ప్రదేశ్ లో సంజాయ్ కుమార్ అనే 45 ఏళ్ళ టీ అమ్ముకునే వ్యక్తి టిబితో బాధపడుతూ చనిపోయాడట..దీంతో ఎక్కడా వైద్యం చేయించుకునే అవకాశం లేకుండా పోయింది.. తో బాధపడుతున్నాడు...అయితే లాక్ డౌన్ కారణంగా సరైన వైద్యం అందకపోవడంతో మరణించాడు...ఐతే ఇదంతా కరోనా సీజన్ కావడంతో..బందువులు కానీ..చుట్టుపక్కలోళ్లు కానీ ఎవరూ పాపం ఈ కుటుంబానికి అండగా కాదు కదా..కనీసం పాడె మోసేందుకు కానీ
కాస్త సాయం చేేసేందుకు కూడా ముందుకు రాలేదు



కన్నకూతుళ్లు అంత్యక్రియలు చేయడం విషాదం కాదు కానీ...ఇలా దిక్కులేకుండా మనిషి పోతే..సాయం చేసేందుకు
ఎవరూ ముందుకు రాకపోవడానికి...లాక్ డౌన్ కూడా ఓ కారణమే కాదంటారా...

Comments