అరే కేసీఆర్ అడిగినా...జగన్ వెంటనే ఓకే చెప్పారే..!

 

ఈ మధ్యనే కదా..కృష్ణా గోదావరి నీళ్ల కోసం ఢిల్లీలో అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ లో ఇద్దరు సిఎంలు తలపడింది..ఇప్పట్లో ఇక కలవరేమోలే అనుకున్నారు..కొంతమందైతే..సంబరపడ్డాైరు కూడా..ఐతే హైదరాబాద్ వరదల కోసం స్పీడ్ బోట్లు తెప్పించాలని కేసీఆర్ అనుకోవడం..ఏపీ గవర్నమెంట్ ని సంప్రదించడం వెంట వెంటనే జరిగిపోయాయ్..అంతే ఫాస్ట్ గా జగన్ కూడా వాళ్లకేం కావాలో వెంటనే పంపించండని ఆర్డర్లు జారీ చేసేసారు..




దీంతో ఈ ఇద్దరి మధ్యా విబేధాలేం లేవని..రాష్ట్రాల కు సంబంధించిన ఇష్యూల్లో మాత్రం కొట్లాట కనీసం..అలా నటించనైనా నటిస్తారని తేటతెల్లమైపోతోంది..అంతే ఉండాలి..రాజకీయంగానైనా ఇలాంటి ఎత్తుగడలు వేయడం సరైనదే..

అలానే రెండు రాష్ట్రాల మధ్య సంబంధాల విషయంలోనైనా ఇలా సాన్నిహిత్యంగా ఉండాల్సిందే..





Comments