అపెక్స్ లో జగన్ కే విజయం..షాక్ తట్టుకోలేకే హడావుడిగా కేసీఆర్ ప్రెస్ నోట్

 

కృష్ణా రివర్ బోర్డ్ ని..ఏపికి తరలించాలి..దీనికి గత ఏడాది కాలంగా పట్టించుకున్నోళ్లు లేరు..కానీ ఇప్పుడు విజయవాడకి వచ్చేసింది..కాబట్టి..ఇది అపెక్స్ కమిటీలో ఏపీకి దక్కిన ప్రయోజనం..ఇక కృష్ణా, గోదావరి జలాలు..బోర్డ్ ని నోటిఫై చేయాలని..ఏపీ అడుగుతోంది..తెలంగాణ వద్దన్నది..ఇదీ జరిగింది..మరి ఇది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దక్కిన విజయమే..ఉన్న నాలుగు ఛానళ్లూ..మనవే అవడంతో ఈ వాస్తవాలు బైటికి చెప్పలేదు..కానీ అప్పటికే వెబ్ ఛానళ్లలో..సైట్లలో రావడంతో ఇమేజ్ డ్యామేజ్ కాకముందే  ఏదోటి చేయాలని..అప్పటికప్పుడు సాయంత్రం 5-6 మధ్య అన్ని ఛానళ్లకి సర్క్యులర్..బాస్ ఖండన వస్తోంది..ఎక్కడున్నా కూడా ఏ డిస్కషన్ లో ఉన్నా కూడా దాన్ని బ్రేకింగ్ లా వేయండి..అని..అదిగో దాని ఫలితమే...

" ఏపీ దోపిడీ ఆపకపోతే..బాబ్లీలా కడతాం
ఆలంపూర్ పెంచుతాం " 
వాస్తవానికి ఇలాంటివి జరిగినప్పుడు ఈ పాటికి అయ్యగారు పెద్ద ప్రెస్ మీట్ పెట్టి దడదడలాడించేవారు..అలానే..అడిగినోళ్లకి..అడగనోళ్లకి క్లాసులు పీకుతూ విజ్ఞానప్రదర్శనా ఉండేది..కానీ సరైన సమయం కాదనుకున్నారో..ఏమో కానీ..ప్రస్తుతానికి హెడ్ లైన్స్ లో వేయించగలిగారు..0


Comments