ఫలించిన చంద్రబాబు చాణక్యం..కుప్పం సహా రాష్ట్రవ్యాప్తంగా విపరీతంగా,బీభత్సంగా పెరిగిన టిడిపి ఓట్ బ్యాంక్..2024 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇదే సీన్
నెల్లూరు పీఠం వైఎస్సార్సీపీకే
ఒక్క సీటూ దక్కించుకోకుండా వీరోచిత పోరాటం చేసిన టిడిపి
కుప్పం వైఎస్సార్సీపీ-
కుప్పంలో టిడిపి వీర విజృంభణతో రెండు వార్డుల్లో గెలుపు
దర్శి టిడిపి-ఇక్కడి నేతలకే ఇక రాష్ట్ర పార్టీ బాధ్యతలు కూడా అప్పగిస్తారేమో
గురజాల-వైఎస్సార్సీపీ
దాచేపల్లి-వైఎస్సార్సీపీ
రాజంపేట-వైఎస్సార్సీపీ
బేతంచర్ల-వైఎస్సార్సీపీ
ఇక్కడ ఒక్క వార్డు టిడిపి గెలిచిందట...
కమలాపురం-వైఎస్సార్సీపీ
చావు తప్పికన్నులొట్టబోయినట్లు వ్యవహరిస్తున్నా..పైన హెడ్డింగ్లాగా..ఆ రెండు ఛానళ్ల ఏడుపు గొట్టు ప్రసారాలు చూస్తుంటేనవ్వొస్తుంది.. ముందేమో కుప్పంలో వైఎస్సార్సీపీ టిడిపి హోరాహోరీ అంటూ తెగ బ్రేకింగేసి తమ ఆకాంక్షని బైటపెట్టుకుని సదరు ముండమోపిగొట్టంగాళ్లు..తీరా..ఫలితాలు తేడా అని తెలీగానే..దాన్ని వదిలేసి..ఎక్కడో ఓ వార్డు..ఇంకో వార్డు గెలిచినవే తెగ తిప్పేసుకుంటూ ఆనందపడిన వైనం చూస్తుంటే..అయ్యో పాపం
అని జాలి పడాల్సి వస్తుంది. పైగా ఇంకా కుప్పం..కూలగానే..అర్జంట్గా దేశాన్ని, జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తోన్న ఓ పచ్చి దొంగ లైవ్ ప్రసారం మొదలెట్టేసింది
సూటుకేసులతో డబ్బులు పట్టకపోయి..బాబు గారు పంపారు..బ్రీఫ్డ్ అంటూ..సిగ్గూ ఎగ్గూ లేకుండా కెమెరాల ముందు అడ్డంగా దొరికిపోయిన ఓ వెర్రివెంగళాయి గాడిలైవ్ ని ఇవ్వడంతోనే..అక్కడంతా తారుమారైపోయి..ఫలితం బొప్పి గట్టిందని అర్ధమైంది..
అందుకే ఇదే సీన్ ఇక 2024లోనూ కూడా రిపీట్ ఖాయం అయిపోయింది..ఎందుకంటే అప్పుడూ ఇదే దొంగ ఓటర్లు వస్తారు..ఇదే రాజ్యం ఉంటుంది..ఇదే అధికారులు ఉంటారు..ఇవే మెంగలేక మంగళవారం సామెతల సాకులూ రెడీగా ఉంటాయ్..
Comments
Post a Comment