డైరక్టర్ ని పట్టించుకోరు..సాటి హీరోని పెద్దగా లెక్క చేయరు..కొసరే ముద్దైతే ఆయనతోనే డైరక్ట్ గా టైటిల్స్ లో కార్డ్ వేయించుకోవచ్చుగా పవన్ కల్యాణ్




 బీమ్లా నాయక్ ఫంక్షన్ ...కంగాళీగా జరిగింది..

పవన్ కల్యాణ్ ఒక్కరుంటే చాలు..ఆయన ఫ్యాన్స్ కి చాలు..అదే జరిగిందక్కడ

పాపం డైరక్టర్ ని స్టేజ్ పైన కానీ ఎవరూ పట్టించుకోలేదు..కానీ అతగాడి ప్రసంగం ఆకట్టుకుంది

ఇక మంత్రి కేటీఆర్ కూడా బాగా ఎంజాయ్ చేశారు

తలసాని ఎక్కడి పాట అక్కడ పాడేశాడు

ఇక పవన్ 

చెప్పడం ఎందుకు..వేరే టపాలో రాసుకుందాం


త్వి విక్రమ్ పైన అంత మోజు ఆయనకి అంత గొప్పదనముంటే ఆయన పేరే డైరక్టర్ గా వేయాల్సింది..ఫంక్షన్ జరిగిన తీరు చూస్తే..ఈ మాటే కనీసం పదిసార్లు అనిపించింది

Comments