బండబూతులు తిట్టిన పోసాని ఎదురుగా చిరంజీవి- ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ఏం జరగనుంది..ప్రభాస్ రియాక్షన్ ఏంటి

 



ఇది సినిమా టిక్కెట్లకు సంబంధించిన వ్యవహారంలానే  ఉన్నా..ఇప్పటిదాకా వైఎస్ జగన్‌ని కలవని ప్రభాస్, మహేష్, అల్లు అరవింద్, కొరటాల ఇలాంటి రేర్ కాంబినేషన్ ఇవాళ భేటీలో అందరూ చూసారు..


ఐతే ఇక్కడే మరో ఆసక్తికర సన్నివేశం కూడా ఎదురుపడింది. పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసే క్రమంలో

అందరి ఎదుటా ప్రెస్ మీట్ పెట్టి మరీ బండబూతులు తిట్టిన పోసానిని చిరంజీవి పలకరించాల్సి వచ్చింది

పైగా ఆయన, నారాయణమూర్తి ఇద్దరూ వైఎస్ జగన్ కి పరోక్షంగా రాయబారులు లాంటి వారు..మరి

ఈ తరుణంలో ఈ బ్యాక్ గ్రౌండ్‌లో వాళ్ల ఫీలింగ్స్ ఏంటో

అలానే ఛండాలమైన ట్రోలింగ్ కి గురైన ప్రభాస్..జగన్ ని కలవడం ఫస్ట్ టైమ్..ఇది కూడా రేర్ సీనే


మొత్తం మీద సినిమా టిక్కెట్ల రేట్ల వ్యవహారం  ఓ అరుదైన వ్యక్తుల కలయికకు వేదికగా మారింది

Comments