వ్యాపారాదాయం భారీగా దెబ్బ తినడంతో..పేజ్ ఇండస్ట్రీస్ స్టాక్ ట్రేడింగ్పై తీవ్ర ప్రబావం
పడింది. శుక్రవారం నాటి ట్రేడింగ్లో ఈ స్టాక్ 13 శాతం పతనమైంది. లాభం దాదాపు 60శాతం క్షీణించి
రూ.78.40కోట్లకి చేరింది
స్టాక్ ఇంట్రాడేలో రూ.34952 ధరకి చేరింది. ఇది ఈ స్టాక్ 52 వీక్స్ లో ప్రైస్ కావడం గమనించాలి
ఈ భారీ బ్రాండ్ కంపెనీ అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉండటంతో..షార్ట్ టర్మ్కి ఈ స్టాక్ తన
షీన్ కోల్పోయినట్లు అనలిస్టులు కూడా చెప్తున్నారు..డిమాండ్ ఊపందుకునేవరకూ ఈ కౌంటర్
ఇలానే ఉండొచ్చనే అభిప్రాయాలూ ఉన్నాయ్..ప్రస్తుతం స్టోరీ పబ్లిష్ అయ్యేసయమానికి స్టాక్ రూ.36070 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment