మహీంద్రా CIE ఆటోమేటివ్
నిన్న చెప్పుకున్నట్లుగానే మహీంద్రా & మహీంద్రా ఆటో కాంపోనెంట్ తయారీదారులో 1.21 కోట్ల ఈక్విటీ షేర్లను ఓపెన్ మార్కెట్ లావాదేవీల ద్వారా ఒక్కో షేరుకు సగటు ధర రూ. 447.65 చొప్పున విక్రయించింది.
సాల్జర్ ఎలక్ట్రానిక్స్
ఇన్వెస్టర్ వికాస్ విజయ్కుమార్ ఖేమానీ ఒక్కో షేరు సగటు ధర రూ.284.97 చొప్పున కంపెనీలో 86,000 షేర్లను కొనుగోలు చేశారు.
సఫారీ ఇండస్ట్రీస్ (ఇండియా)
ఎలివేషన్ క్యాపిటల్ VI ఎఫ్ఐఐ హోల్డింగ్స్ సఫారీకి చెందిన 2.98 లక్షల షేర్లను ఒక్కో షేరు సగటు ధర రూ.2,550 చొప్పున విక్రయించింది.
Comments
Post a Comment