మార్కెట్లు లాభాలతో ప్రారంభం అయ్యాయ్. నిఫ్టీ 18372 పాయింట్లవరకూ పెరగగా
సెన్సెక్స్ 62వేల పాయింట్లను అధిగమించిన అనంతరం కాస్త వెనక్కి తగ్గింది
బ్యాంక్ నిప్టీ ఫ్లాట్గా ప్రారంభం కాగా, మిడ్ క్యాప్ ఇండెక్స్ అరశాతం లాభంతో ఉంది
ఐటీ ఇండెక్స్ ముప్పావుశాతం లాభపడింది. అన్ని రంగాల షేర్లు కొద్దిపాటి లాభంతో
ట్రేడింగ్ ప్రారంభించగా, ఎఫ్ఎంసిజి సెక్టార్ అరశాతానికిపైగా ర్యాలీ చేసింది
టాప్ 5 గెయినర్లుగా..టెక్ మహీంద్రా, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, బజాజ్ ఫిన్సర్వ్, అల్ట్రాటెక్
సిమెంట్, హెచ్సిఎల్ టెక్ తలా ఒకశాతం లాభపడ్డాయ్..గ్రాసిం, ఐషర్ మోటర్స్, పవర్ గ్రిడ్
యాక్సిస్ బ్యాంక్, HDFC ముప్పావుశాతం నష్టపోయాయ్
Comments
Post a Comment