పంబ రేపుతోన్న పరాస్ ఢిపెన్స్ , స్టాక్ 8% జంప్


కాంట్రాప్‌తో జాయింట్ వెంచర్ డిసైడ్ చేయడంతో కంపెనీ షేర్లు ఇవాళ దడదడలాడిస్తున్నాయ్

ఇంట్రాడేలో ఈ స్టాక్ ఓపెనింగ్‌లోనే 8శాతం వరకూ పెరిగి రూ.535 ధరకి చేరాయి. కౌంటర్ వాల్యూమ్స్ కూడా

మాంఛి ఊపుతో సాగుతున్నాయ్.  ఏకంగా ఓపనింగ్‌లోనే 3లక్షల షేర్లు చేతులు మారాయ్


మేక్ ఇన్ ఇండియా కాన్సెప్ట్‌తో ఎలక్ట్రో ఆప్టిక్ ఇన్‌ిఫ్రారెడ్ రంగంలో ఆయుధాలను..ఇతర పరికరాలను ఇజ్రాయిల్ బేస్డ్ CONTROPతో కలిసి

పరాస్ డిఫెన్స్ తయారు చేయనుంది.జాయింట్ వెంచర్‌లో పరాస్‌కి 30శాతం వాటా ఉంటుంది


స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్‌కి పరాస్ డిఫెన్స్ షేర్లు రూ.528 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments