మార్కెట్లు లాభంతో ప్రారంభం అయ్యాయ్.నిఫ్టీ 18550 పాయింట్లకు ఎగసింది
సెన్సెక్స్ 62660 పాయింట్లకు చేరింది. బ్యాంక్ నిఫ్టీ అరశాతం లాభపడగా
ఐటీ ఇండెక్స్ పావుశాతం పెరిగింది.
అన్ని రంగాల షేర్లూ లాభాల్లోనే ట్రేడవుతున్నాయ్
హీరో మోటోకార్ప్, హిందాల్కో, అదానీ ఎంటర్ప్రైజెస్,టెక్ మహీంద్రా
అదానీ పోర్ట్స్ 1-3.50శాతం వరకూ లాభపడ్డాయ్.ఇన్ఫోసిస్, ఇండస్ఇండ్ బ్యాంక్
కోల్ఇండియా, ఏషియన్ పెయింట్స్,బిపిసిఎల్ పావుశాతం నుంచి ఒకశాతం వరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment