స్టాక్ మార్కెట్లు లాభంతో ప్రారంభం అయ్యాయ్. నిఫ్టీ 18800 మార్క్ దిశగా కదిలి..18770 పాయింట్ల వరకూ
వచ్చింది. నిన్నటి ముగింపు అయిన 18668తో పోల్చితే వందపాయింట్లు లాభపడింది
సెన్సెక్స్ 260 పాయింట్లు లాభపడగా,
సెక్టార్లవారీగా చూస్తే, బ్యాంక్ నిఫ్టీ అరశాతం వరకూ పెరిగింది, ఐటీ,టెక్నాలజీ షేర్లు ఫ్లాట్గా ట్రేడింగ్ ప్రారంభించాయ్
మెటల్స్, ఎఫ్ఎంసిజి, హెల్త్ కేర్ స్టాక్స్ ముప్పావుశాతం వరకూ లాభంతో మార్కెట్లకు మద్దతుగా నిలబడగా,స్మాల్ అండ్
మిడ్ క్యాప్ సెగ్మెంట్లలో కొనుగోళ్ల సందడి కొనసాగుతోంది
డా.రెడ్డీస్, హిందాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్,బ్రిటానియా, అదానీ ఎంటర్ప్రైజెస్ ముప్పావు నుంచి రెండున్నరశాతంలాభంతో
ఎర్లీ టాప్ 5 గెయినర్లుగా నిలవగా, బజాజ్ ఆటో, సిప్లా,టిసిఎస్, హీరోమోటోకార్ప్,బిపిసిఎల్ అరశాతం నుంచి ఒకటిన్నరశాతం
వరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment