సైయెంట్ DLM ఐపిఓ కేక పుట్టించింది. 52శాతం ప్రీమియంతో ప్రీఓపెన్ ట్రేడింగ్
ప్రారంభించి..58శాతం గెయిన్స్తో మార్కెట్లలో ఎంట్రీ ఇచ్చింది. ఇష్యూ ధర రూ.265
కాగా రూ.425 దగ్గర ఇంట్రాడే హై (ప్రస్తుతానికి) నమోదు చేసింది
సెయెంట్ బ్రాండ్ నేమ్ కారణంగా..ఈ ఐపిఓ మంచి ప్రీమియం అందిస్తుందని
పక్షంరోజులక్రితం వేసిన అంచనా నిజమైంది.
ఎలక్ట్రానిక్స్ మేన్యుఫేక్చరింగ్ సర్వీసెస్ విభాగంలో వ్యాపారం చేసే CYiENT DLM
బిల్ట్ టు స్పెక్ ఏరియాపై కూడా ఫోకస్ పెట్టింది. రూ.592కోట్లను ఐపిఓ ద్వారా
సమీకరించింది
స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్కి సైయెంట్ డిఎల్ఎం షేర్లు రూ.409 దగ్గర ట్రేడయ్యాయ్
Comments
Post a Comment