సెన్సెక్స్ లక్ష...!




 మార్క్ మోబియస్ వచ్చే ఐదేళ్లలో మన సెన్సెక్స్ లక్ష పాయింట్లకి  చేరుతుందని అంచనా వేసారు

పనిలో పనిగా డ్రీమ్‌ఫోక్స్, మ్యాప్‌మై ఇండియాలాంటి షేర్లు కొనుక్కోవచ్చంటూ సలహా ఇచ్చారు

ఈయన మోబియస్ కేపిటల్ పార్టనర్స్ ఫౌండర్ కాగా..మన ఈక్విటీ మార్కెట్లను రెగ్యులర్‌గా ఫాలో అవుతూ ఇన్వెస్ట్ చేస్తుంటారు. మనీకంట్రోల్ సైట్-మార్నింగ్ స్టార్ ఇన్వెస్ట్‌మెంట్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈయనతో ఓ చిట్ చాట్ చేయగా..ఈ రకంగా స్పందించారు..ఈ మాట రేపు పేపర్లలో హైడ్ లైన్ అయినా ఆశ్చర్యపోకండి

Comments