ఐఫోన్ వాడుతున్నారా జాగ్రత్త..

 లాస్ట్ఎలక్షన్స్ టైమ్‌లో పెగాసస్ వాడారంటూ కేంద్రంపై ఆరోపణలు రాగా..ఇప్పుడు ఆపిల్ ఫోన్లను

హ్యాక్ చేశారంటూ వస్తున్నాయ్.స్వయంగా ఆపిల్ కంపెనీనే మీమీ ఫోన్లు హ్యాక్ అయిఉంటాయి జాగ్రత్త

అని హెచ్చరిక పంపింది. రాహుల్ గాంధీ స్వయంగా ఓ ప్రెస్ మీట్ పెట్టగా..ముందు అబ్బే అదేం లేదన్న ఆపిల్..తర్వాత చాలా దే శాలకు వచ్చినట్లే మీకూవచ్చి ఉంటుందని కవర్ చేసే ప్రయత్నం చేసింది


తర్వాత పర్టిక్యులర్‌గా ఎవరికీ పంపలేదని ..ఆ తర్వాత అసలు అవి ఫేక్ అలార్మ్్ కూడా అయి ఉండొచ్చని ఆపిల్ కంపెనీ చెప్తోంది. మరోవైపు కేంద్రమంత్రి అశ్విన్ వైష్ణవ్ ఈ వ్యవహారంపై ఎంక్వైరీ చేయిస్తానని ప్రకటన చేశారు


Comments