ఢిల్లీ ఆర్బీఐ కార్యాలయం బైట, రూ.2వేలనోట్లను మార్చేందుకు రూ.400 తీసుకుంటానంటూ
ఓ వ్యక్తి హడావుడి చేయడం కలకలం రేపింది.
అక్టోబర్ 7నే ఈ మార్పిడి గడువు ముగిసినా, ఆర్బీఐ ఆఫీసుల్లో మాత్రం ఇంకా మార్చుకోవచ్చు.దీంతో ఇక్కడ పొడుగాటిక్యూలు కన్పిస్తున్నాయ్.సందట్లో సడేమియాలాగా ఈ క్యూలో నిలబడలేని ఓపికలేనివాళ్ల దగ్గర నోట్లు తీసుకుని సదరు బ్రోకర్లు ఇలాంటి పనులకు తెరలేపారు
Comments
Post a Comment