స్టాక్ మార్కెట్లు ఉదయం లభించిన లాభమంతా ఆవిరికాగా..నష్టాల్లోకి
జారుకున్నాయ్. నిఫ్టీ 19100 పాయింట్ల కిందకు జారగా, సెన్సెక్స్ 125 పాయింట్లు
నష్టపోయింది
కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కాస్త లాభంతోఉండగా, ఓఎన్జిసి, సన్ఫార్మా 2-3శాతం
నష్టపోయాయ్
మరోవైపు ముకేశ్ అంబానీకి మూడో బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సారి
400కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ ఈమెయిల్ వచ్చిందంటున్నారు.నిజానికిపోలీసులకు
ఇలాంటికేసులు బ్రేక్ చేయడం పెద్ద విషయమేం కాదు. ఐపి అడ్రసులు..సిసి కెమెరాలు..గూగుల్ టేకౌట్ల రోజుల్లో ఒకేవ్యక్తికి ఇన్నిసార్లు ఒకవారం గ్యాప్లో వస్తే ఆ మాత్రం వివరాలు కూడా తెలియలేనంత వెనకబడైతే డిపార్ట్మెంట్ లేదు మరి..!
Comments
Post a Comment