మిడ్‌డే మూడ్ బ్యాడ్ గురూ, ముకేశ్ కి మూడోసారి బెదిరింపు



స్టాక్ మార్కెట్లు ఉదయం లభించిన లాభమంతా ఆవిరికాగా..నష్టాల్లోకి

జారుకున్నాయ్. నిఫ్టీ 19100 పాయింట్ల కిందకు జారగా, సెన్సెక్స్ 125 పాయింట్లు

నష్టపోయింది


కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కాస్త లాభంతోఉండగా, ఓఎన్‌జిసి, సన్‌ఫార్మా 2-3శాతం

నష్టపోయాయ్


మరోవైపు ముకేశ్ అంబానీకి మూడో బెదిరింపు ఈమెయిల్ వచ్చినట్లు తెలుస్తోంది. ఈ సారి 

400కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామంటూ ఈమెయిల్ వచ్చిందంటున్నారు.నిజానికిపోలీసులకు

ఇలాంటికేసులు బ్రేక్ చేయడం పెద్ద విషయమేం కాదు. ఐపి అడ్రసులు..సిసి కెమెరాలు..గూగుల్ టేకౌట్‌ల రోజుల్లో ఒకేవ్యక్తికి ఇన్నిసార్లు ఒకవారం గ్యాప్‌లో వస్తే ఆ మాత్రం వివరాలు కూడా తెలియలేనంత వెనకబడైతే డిపార్ట్‌మెంట్ లేదు మరి..!

Comments