సెప్టెంబర్ క్వార్టర్లో కరూర్ వైశ్యా బ్యాంక్ రూ.378కోట్లలాభం ప్రకటించడంతో
బుధవారం మార్కెట్లలో ఈ షేరు ఇరగదీసింది. 7శాతం పెరిగి రూ.152 ధరకి చేరింది
ఇది ఈ స్టాక్ న్యూ 52వీక్స్ హై రేటు.
అసెట్ క్వాలిటీ అదిరిపోవడం..కోర్ పెర్ఫామన్స్ మోడెస్ట్గా ఉన్నా, అడ్వాన్స్ గ్రోత్
భారీగా ఉండటం వంటి గుణాలతో ట్రేడర్లు, ఇన్వెస్టర్లు ఇక కరూర్ వైశ్యా బ్యాంక్
కరువు తీరినట్లే భావిస్తున్నట్లు కన్పించింది. నెట్ ఇంట్రస్ట్ ఇన్కమ్ జులై-సెప్టెంబర్
మధ్యలో రూ.915కోట్లకి చేరడంతో HDFC సెక్యూరిటీస్, ఎంకే గ్లోబల్ బ్రోకరేజ్
ఈ షేరుకు రూ. 185 టార్గెట్ ప్రైస్ ఫిక్స్ చేసారు
స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్కి కరూర్ వైశ్యాబ్యాంక్ షేర్లు రూ. 146.80 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment