స్టాక్ మార్కెట్లు మంగళవారం నష్టాల్లో ముగిశాయ్.
నిఫ్టీ 61పాయింట్లు కోల్పోయి 19079 పాయింట్ల దగ్గర నిలిచింది
సెన్సెక్స్ 238 పాయింట్లు నష్టపోయి 63874 పాయింట్ల దగ్గర నిలిచింది
ఐటీసెక్టార్ పావుశాతం, బ్యాంక్ నిఫ్టీ అరశాతం నష్టపోగా, కన్జ్యూమర్ డ్యూరబుల్స్
ఒకశాతం లాభపడ్డాయి.మిగిలిన రంగాలు స్వల్పంగా నష్టపోయాయ్
నిఫ్టీ 50లో మహీంద్రా అండ్ మహీంద్రా, సన్ ఫార్మా, ఐషర్ మోటర్స్, ఎల్టీఐ మైండ్ ట్రీ, ఓఎన్జిసి ఒకటిన్నర నుంచి రెండున్నరశాతం నష్టపోగా, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్,టైటన్ కంపెనీ, హెచ్డిఎఫ్సిలైఫ్,కోటక్ మహీంద్రా, ఏషియన్ పెయింట్స్ ఒకటినుంచి మూడుంబావుశాతం లాభపడ్డాయి
Comments
Post a Comment