మంగళవారం మార్కెట్లు ఓపెన్ కాగానే జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ షేర్లు లాభాల బాటలో దూసుకుపోయాయ్
ఇంట్రాడేలో రూ.233 ధరకి చేరాయి. ఇది గత ముగింపు రేటు కంటే 3శాతం ఎక్కువ
సెప్టెంబర్ క్వార్టర్లో 101.3శాతం పెరిగి రూ.668.18కోట్ల లాభం ప్రకటించింది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ! మరి ఆదాయం మాత్రం 46.8శాతం రూ.608.04కోట్లకి చేరుకుంది. ఎక్సెప్షనల్ గెయిన్కలిపి ఈ నంబర్లు రాగా, ఏఆర్ గణేష్ని గ్రూప్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా నియమించినట్లుగాకంపెనీ ప్రకటించింది.
స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి జియో ఫైనాన్షియల్ షేర్లు రూ. 226.45 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment