మార్కెట్లు మంగళవారం ఖచ్చితంగా థర్డ్ రెసిస్టెన్స్ లెవల్ వరకూ పెరిగాయ్
నిఫ్టీ 19790 పాయింట్ల వరకూ పెరగగా, సెన్సెక్స్ 65960 పాయింట్ల వరకూ
చేరింది
కేపిటల్ గూడ్స్, ఆయిల్ అండ్ గ్యాస్, పిఎస్ఈ స్టాక్స్ మినహా అన్ని రంగాలు లాభంతో ట్రేడవుతున్నాయ్
కన్జ్యూమర్ డ్యూరబుల్స్లో భారీ ర్యాలీ చోటు చేసుకోగా, బ్యాంక్ నిఫ్టీ, ఐటీ ఇండెక్స్ చెరో పావుశాతానికిపైగా
లాభంతో ట్రేడవుతున్నాయ్
అదానీ ఎంటర్ప్రైజెస్, హిందాల్కో, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, హెచ్డిఎఫ్సి లైఫ్, జేఎస్డబ్ల్యూస్టీల్ ఒకటిముప్పావు
నుంచి మూడుశాతంవరకూ లాభపడ్డాయి. టాప్ 5 లూజర్లుగా కోల్ఇండియా, బిపిసిఎల్, ఓఎన్జిసి,
అపోలో హాస్పటల్, బ్రిటానియా అరశాతం నుంచి 3శాతం వరకూ నష్టంతోట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment