చెప్పిందే జరిగిందా..జరిగిందే చెప్తామా.. లక్ష కోట్లకి చేరిన ABB ఇండియా మార్కెట్ కేప్

 ఏబిబి ఇండియా షేర్లు మంగళవారం 3శాతంవరకూలాభపడ్డాయి. ఇంట్రాడేలో రూ.4429.90 రేటు పలికాయి



సంస్థ మార్కెట్ కేపిటలైజేషన్ కూడా లక్ష కోట్లకి చేరువ అయింది. 


ఈ కౌంటర్‌కి సంబంధించిన తాజా సమాచారం ప్రకారం, ఏబిబి 'టిటాగర్ రైల్ సిస్టమ్స్‌తో కలిసి భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుంది.మెట్రో రోలింగ్ స్టాక్స్ కోసం ప్రొపెల్షన్ సిస్టమ్స్ తయారు చేసే వ్యాపారం ప్రారంభించింది


వందేభారత్ రైళ్లతో పాటు..ఇతర జనరల్ రైళ్లను కూడా పూర్తిగా ఆధునీకరించనున్న నేపథ్యంలో ఇలాంటి ఒప్పందాలు..లాంగ్ టర్మ్‌లో ఆదాయాన్ని జనరేట్ చేస్తాయ్. తక్షణ ప్రాజెక్టులతో పాటు..రాబోయే టెండర్లలో పోటీ పడేందుకు కూడా ఇలాంటి టైఅప్‌లు మనం మరిన్ని చూడబోతున్నాం


స్టోరీ పబ్లిష్ అయ్యేటైమ్‌కి ABB ఇండియా షేర్లు రూ.4357.25 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments