స్టాక్ మార్కెట్లు బుధవారం కొద్దిపాటి లాభంతో ట్రేడవుతున్నాయ్.
నిఫ్టీ 19825 పాయింట్ల వరకూ పెరగగా, సెన్సెక్స్ 66వేల పాయింట్ల మార్క్ని మరోసారి తాకింది
బ్యాంక్ నిఫ్టీ, కేపిటల్ గూడ్స్ 0.30శాతం నష్టాలతో..ఆయిల్ అండ్ గ్యాస్ ముప్పావుశాతం
హెల్త్ కేర్, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ అరశాతానికిపైగా లాభంతో ట్రేడవుతున్నాయ్.ఐటీ,టెక్ స్టాక్స్ ఓ పావునుంచి అరశాతం పాజిటివ్జోన్లో సాగుతున్నాయ్
బిపిసిఎల్, సిప్లా, డా.రెడ్డీస్, పవర్ గ్రిడ్, హీరోమోటోకార్ప్ ఒకటింబావు నుంచి మూడుంబావుశాతం లాభంతో..అదానీ ఎంటర్ప్రైజెస్, హిందాల్కో, ఇండస్ఇండ్ బ్యాంక్, ఐషర్ మోటర్స్, కోటక్ మహీంద్రా ముప్పావు నుంచి ఒకశాతం వరకూ నష్టపోయాయ్
Comments
Post a Comment