తెలంగాణలో ఈ రోజు అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ సాగుతోంది.ఇతర ప్రాంతాల
సంగతి ఎలా ఉన్నా..సిటీలో మాత్రం ఇది ఓటర్లకు పెద్దగా పట్టని వ్యవహారంగా ఉంది
కొన్ని చోట్లైతే ఇదో సెలవు రోజు..కాబట్టి బైటి హోటల్స్ నుంచి పెసరట్టు..కాకా టీస్టాళ్ల దగ్గర
అల్లంటీలు తాగడానికి ఇచ్చిన వెసులుబాటులా ఫీలవుతున్నారు కూడా..!
సోషల్ మీడియాలో ఎక్కడలేని నిజాయితీ..ఆగ్రహం, బాధ్యతని పోస్ట్ చేసే ఈ ఓటర్లంతా
ఇవాళ మాత్రం ఇళ్లలోనే ఉండటం వారి నైజానికి అద్దం పడుతోంది. చూద్దాం సాయంత్రానికిఎంత
పోలింగ్ రికార్డ్ అవుతుందో...!
Comments
Post a Comment