అదానీ గ్రూప్ స్టాక్స్ ఇవాళ 20శాతం వరకూ దంచికొట్టేశాయ్. దీనికి పెద్ద కారణమేం లేదు
జనవరి నెలలో హిండెన్బర్గ్ ఈ గ్రూప్ సంస్థలపై ఆరోపణలతో రిపోర్ట్ పబ్లిష్ చేయడం..దాన్ని
పట్టుకుని మార్కెట్లలో సెల్లాఫ్ రావడంపై సెబీ ఓ దర్యాప్తు చేస్తుండగా,..సుప్రీంకోర్టులో
సదరు ఎంక్వైరీపై విచారణ జరిగింది. సెబీ చేసిన ఆరోపణలను సుప్రీంకోర్టు తోసేసింది
అంతేకాదు..ఈ అంశంపై దాఖలైన పిటీషన్లపై తీర్పుని రిజర్వ్ చేసింది. ఈ నేపథ్యంలోనే
అంతా బావుండబోతుందనే కోణంలో...ఈ గ్రూప్ సంస్థల స్టాక్స్ ర్యాలీ చేస్తున్నాయ్
Comments
Post a Comment