నేషనల్ థర్మల్ పవర్ కార్పోరేషన్ కంపెనీ షేర్లు ఇవాళ ఇంట్రాడేలో కేక పుట్టించేశాయ్.
తన 52వారాలగరిష్టాన్ని క్రాస్ చేసాయ్. 6శాతం లాభపడి రూ.275.45 దగ్గర నూతన గరిష్టాన్ని సృష్టించాయ్
వాల్యూమ్స్ కూడా అదరగొడుతున్నాయ్. కోటి 70లక్షల షేర్లు ఇప్పటికే ట్రేడ్ కాగా..స్టోరీ పబ్లిష్అయ్యే టైమ్కి రూ.271.70 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
మరోవైపు ఐటిసి కూడా ఇంట్రాడేలో 3శాతం లాభపడింది. రూ.449 ధరకి చేరింది. ఈ స్టాక్ 52వీక్స్ హై రేటు రూ.499.70.ఐటిసి కౌంటర్లో వాల్యూమ్ భారీగా నమోదు అవుతోంది.
Comments
Post a Comment