స్పైస్ జెట్ షేర్లు ఇవాళ ట్రేడింగ్లో ఉత్సాహంగా ట్రేడవుతున్నాయ్.ఇంట్రాడేలో 8శాతానికిపైగా
ర్యాలీ చేసి రూ.64.21 రేటుకు చేరాయి. ఇది ఈ స్టాక్కి న్యూ52వీక్స్ హై రేటు
గో ఎయిర్ లైన్స్ సంస్థ కొనుగోలు చేసేందుకు స్పైస్జెట్ బిడ్ వేస్తున్నట్లు కూడా
ప్రకటించింది. మరోవైపు స్పైస్జెట్ బోర్డ్ మీటింగ్లో ఇప్పటికే 270 మిలియన్ డాలర్లను రైజ్ చేసేందుకు నిర్ణయం కూడా తీసుకుంది
స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్కి స్పైస్ జెట్ షేర్లు రూ.63 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment