నేనుండను...రెజ్లింగ్‌కి గుడ్‌బై చెప్పేసిన సాక్షిమాలిక్



రియో ఒలింపిక్స్‌లో మనకి మెడల్ తీసుకువచ్చిన సాక్షిమాలిక్ ఇక తాను

పోటీల్లో ఉండనంటూ తన ప్రొఫెషన్‌కే స్వస్తి పలికారు. ఎంపి బ్రిజ్ భూషణ్ శరన్ సింగ్‌ తమని

లైంగికంగా వేధించాడంటూ కొద్ది రోజుల క్రితం రెజ్లర్లు ఢిల్లీ వీధుల్లో ఆందోళనకి దిగారు, ఈ సందర్భంగా

పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. ఐనా సరే బిజెపి అధిష్టానం కించిత్ కూడా స్పందించలేదు


ఇప్పుడు సదరు బ్రిజ్ భూషణ్ సింగ్‌కి అనునూయడైన సంజయ్ సింగే భారత రెజ్లింగ్ ఫెడరేషన్‌కి అధ్యక్షుడిగా

ఎన్నికైన సందర్భంగా ఈ లేటెస్ట్ డెవలప్‌మెంట్ చోటుచేసుకుంది


" మేం 40 రోజులు రోడ్లపైనే నిద్రపోయాం..ఆందోళనలు చేసాం..మాకు మద్దతిచ్చిన వారందరికీ కృతజ్ఞతలు. ఇలాంటి

పరి్స్థితిలో నేను రెజ్లింగ్‌ కొనసాగించను " అంటూ ఆమె ఈ ప్రకటన చేసారు.

Comments