మార్కెట్లు వీకెండ్లోతమ జోరు కొనసాగిస్తున్నాయ్.నిఫ్టీ ఇంట్రాడేలో 21355పాయింట్ల వరకూ పెరిగి
వంద పాయింట్ల లాభంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్ 71155 పాయింట్లకు పెరిగింది. 280 పాయింట్ల వరకూ లాభపడింది
మెటల్, హెల్త్కేర్ షేర్లు ఇవాళ ఇరగదీస్తుండగా, బ్యాంక్ నిఫ్టీ సెక్టార్లు పావుశాతం వరకూ పెర్ఫామ్ చేశాయ్.
ఐటీ ఇండెక్స్ అరశాతం, ఆటో, కేపిటల్ గూడ్స్ ఒకటింబావు శాతం వరకూ లాభపడ్డాయి. మిగిలిన అన్ని రంగాలు
లాభంతోనే ట్రేడవుతున్నాయ్
నిఫ్టీ50లో టాటా మోటర్స్, కోల్ఇండియా, టాటాస్టీల్, దివీస్ల్యాబ్స్, హిందాల్కో రెండు నుంచి మూడుశాతం వరకూ
లాభపడ్డాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, గ్రాసిం, బిపిసిఎల్, HDFC లైఫ్, అల్ట్రాటెక్ సిమెంట్ స్వల్పంగా నష్టపోయాయ్
Comments
Post a Comment