మోతిసన్స్ జ్యూయెలరీస్ షేర్లు ఇవాళ మార్కెట్లలో లిస్ట్ అయ్యాయ్
రూ.151 కోట్లు ఐపిఓతో సేకరించిన మోతిసన్స్ ఇష్యూ టైమ్లో 160రెట్లు ఎక్కువగా
బిడ్లు రాబట్టింది
ఐపిఓ ప్రైస్ రూ.55 కావడంతో రిటైల్ ఇన్వెస్టర్లు కూడా ఎగబడి ఈ షేర్లకు అప్లై చేశారు
ఈరోజు లిస్ట్ అయిన ఈ కంపెనీ షేర్లు రూ.109తో తమ బోణీ కొట్టాయ్
ఇంట్రాడేలో రూ.109.80 హై రేటుగా నమోదు అవగా, ఇష్యూతో వచ్చిన డబ్బు నుంచి
58కోట్లు తమ అప్పు తీర్చేందుకు మిగిలిన మొత్తంతో కేపిటల్ ఎక్స్పెండిచర్, అలానే జనరల్
కార్పోరేట్ పర్పస్ కోసం వాడనుంది
స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్కి మోతిసన్ జ్యూయెలరీస్ షేర్లు రూ. 103.55 దగ్గర ట్రేడ్ అయ్యాయ్
Comments
Post a Comment