ఆజాద్ ఇంజనీరింగ్ ఐపిఓ మంచిలాభంతో ట్రేడ్ ప్రారంభించింది. లిస్ట్ కావడమే 37శాతం
ప్రీమియంతో రూ.720 దగ్గర ప్రారంభమై, తర్వాత రూ.727 వరకూ పెరిగింది. ఈ స్టాక్ ఇష్యూ
అలాట్మెంట్ రేటు రూ.524
ఏరోస్పేస్, డిఫెన్స్, ఎనర్జీ,ఆయిల్ అండ్ గ్యాస్ కంపెనీలకు ఒరిజినల్ ఎక్విప్మెంట్ తయారు చేసే వ్యాపారంలో
ఆజాద్ ఇంజనీరింగ్ 1983 నుంచి పని చేస్తోంది. పబ్లిక్ ఇష్యూ ద్వారా రూ.740 కోట్లు కలెక్ట్ చేసింది.
ఇష్యూకి అన్ని కేటగరీలనుంచి భారీ స్పందన కన్పించింది. ఓ దశలో గ్రే మార్కెట్ ప్రీమియం 60శాతం కూడా కన్పించగా
లిస్టింగ్ రోజు మాత్రం 38శాతానికే పరిమితం అయింది
ఆజాద్ ఇంజనీరింగ్ ఐపిఓ షేర్లు స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి రూ.711 దగ్గర ట్రేడ్అయ్యాయ్
Comments
Post a Comment