ముత్తూట్‌ మైక్రో ఫిన్ కార్ప్ డౌన్ స్టార్ట్

 





ముత్తూట్ పప్పచన్ గ్రూప్ సపోర్ట్ చేసిన ముత్తూట్ మైక్రోఫిన్ కార్ప్ ఐపిఓ డల్‌గా

స్టార్ట్ అయింది. ఐపిఓ ఈ రోజు మార్కెట్లలో 5శాతం పతనంతో ట్రేడ్ ప్రారంభించింది.


ఇష్యూ ప్రైస్ రూ.291 కాగా, రూ.275.30 దగ్గర ట్రేడ్ ప్రారంభించింది.


కంపెనీ ఇష్యూకి ఓవరాల్‌గా, రిటైల్‌గా ఓ మాదిరి ఆదరణే లభించినా, షేరుకు పెట్టిన

ప్రైస్ బ్యాండ్ బాండేసినట్లు కన్పిస్తోంది. ఈ NBFC కంపెనీ రూరల్ ఇండియాలో విమెన్ కస్టమర్లకు

లోన్లు అందిస్తూ దేశంలోనే ఐదో పెద్ద మైక్రో ఫైనాన్స్ సంస్థగా ఉంది. రిజల్ట్స్ పరంగానూ మంచి రికార్డే

ఉన్నా..లిస్టింగ్ రోజున తన షేర్ హోల్డర్లకు బ్యాడ్ రిజల్ట్ ఇచ్చింది


స్టోరీ పబ్లిష్ అయ్యే సమయానికి ముత్తూట్ మైక్రోఫిన్‌కార్ప్ షేర్లు రూ.272.20 దగ్గర ట్రేడ్ అయ్యాయ్

Comments