మాజగాన్ డాక్షిప్బిల్డర్స్ డిఫెన్స్ మినిస్ట్రీతో మరో ఒప్పందం కుదుర్చుకున్నట్లు
తెలపడంతో..ఈ స్టాక్ మూడున్నరశాతంవరకూలాభపడింది. గురువారం ట్రేడ్లో
ఈ స్టాక్ 2118.75 రేటుకు చేరింది
డిఫెన్స్ రంగంలో ఆఫ్షోర్ పెట్రోల్ వెస్సెల్స్ ఆరు తయారీ చేసి ఇచ్చే కాంట్రాక్ట్ని దక్కించుకున్నట్లుగా
మాజగాన్ డాక్షిప్ బిల్డర్స్ తెలిపింది. ఇండియన్ కోస్ట్గార్డ్ విభాగానికి ఈ వెస్సెల్స్ సరఫరా చేసేలా ఒప్పందం
ఉండగా ఈ డీల్ వేల్యూ రూ.1600 కోట్లు
స్టోరీ పబ్లిష్ అయ్యే టైమ్కి మాజగాన్ డాక్షిప్ బిల్డర్స్ రేటు రూ. 2106.95 దగ్గర ట్రేడ్ అయింది
Comments
Post a Comment