మార్కెట్లు గురువారం స్మార్ట్గా రికవరీ కావడమే కాకుండా 21వేల పాయింట్లపైనే క్లోజ్ అయ్యాయ్
ఇప్పుడు జరుగుతున్న కన్సాలిడేషన్ పీరియడ్కి ఇది సూచనగా అనలిస్టులు చెప్తున్నారు.
21వేల పాయింట్ల మార్క్ అనేది ఓ సపోర్ట్ కాగా, అప్పర్ సైడ్లో 21593 పాయింట్లు రెసిస్టెన్స్ లెవల్గా మారింది
సెన్సెక్స్ నిన్న 355 పాయింట్ల లాభంతో 70865 లెవల్ దగ్గర, నిఫ్టీ 105 పాయింట్లు పెరిగి 21255 పాయింట్ల దగ్గర ముగిశాయ్
మనం గత రెండురోజులుగా చెప్తున్నట్లు...ఇండెక్స్లలో సెక్టార్ రొటేషన్ జరుగుతుండగా,స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్కి స్టికాన్ అవడం మంచిదని ట్రేడర్లకు HDFC డెరివేటివ్స్ అనలిస్ట్ సుబాష్ గంగాధరన్ సూచించారు
Comments
Post a Comment