చలి సీజన్ కావడంతో..కోవిడ్ 19 కేసులు ఇంకా పెరుగుతూనే ఉన్నాయ్. ఏది వైరస్సో..సాధారణ వైరస్సో తెలీక కాసింత ఆందోళన వ్యక్తం కావడం కన్పిస్తుండగా, JN.1 కేసులు క్రితం రోజున 157 బైటికి వచ్చాయ్. కేరళ, గుజరాత్లో 78,34మందికి ఈ వైరస్ సబ్ వేరియంట్ ఉన్నట్లు తెలియగా..కేంద్ర ఆరోగ్యశాఖ..రాష్ట్ర ప్రభుత్వాలకు స్క్రీనింగ్ పెంచాలని ఆదేశాలు జారీ చేసింది
మన తిరుమల తిరుపతి వేంకటేశుని దర్శించుకున్న తర్వాత సత్యపాల్ సింగ్ భాగెల్ ఈ రకమైన ఆదేశాలు ఇచ్చినట్లు చెప్పారు
అలా మనం కొత్త ఏడాదిలో ప్రవేశించడానికి ముందే..ఈ సబ్ వేరియంట్ని ఎదుర్కొనే సవాలుని 2023 మిగిల్చి వెళ్తోంది
Comments
Post a Comment