మరింత దూసుకుపోయిన మార్కెట్లు, కేక పుట్టించిన ఆజాద్

 

మార్కెట్లు మరింత దూసుకుపోతున్నాయ్.దీంతో గత నాలుగు సెషన్లుగా నిఫ్టీ జైత్రయాత్రకి అడ్డంకి లేకుండాపోయింది.నిఫ్టీ ఈ రోజు 21700 పాయింట్లపైకి చేరి 21759 పాయింట్ల దగ్గ కొత్త గరిష్టాన్ని సృష్టించింది


సెన్సెక్స్ కూిFడా 378 పాయింట్లు పెరిగి 72406 పాయింట్లకు చేరింది


ఐటిఇండెక్స్ తప్ప అన్ని సెక్టార్లు లాభంతోనే ట్రేడవుతుండగా, ఆయిల్ అఁడ్ గ్యాస్,నిన్న నష్టపోయిన పిఎస్ఈ సెక్టార్లు ఒకశాతంపైగా లాభపడ్డాయి. నిఫ్టీ టాప్ ‌గెయినర్గుగా కోల్ఇండియా,హీరోమోటోకార్ప్,ఎన్టిపిసి, బిపిసిఎల్, టైటన్ కంపెనీ ఒకటి నుంచి రెండున్నరశాతం లాభపడ్డాయి. లూజర్లలో టెక్ మహీంద్రా,ఇన్ఫోసిస్, యాక్సిస్ బ్యాంక్, గ్రాసిం, ఐషర్ మోటర్స్ అరశాతం నష్టపోయాయ్


అలానే ఆజాద్ ఇంజనీరింగ్ 37శాతం ప్రీమియంతో రూ.720 దగ్గర ట్రేడింగ్ ప్రారంభించింది

Comments